Breaking News
బీహార్ ఎన్నికలు వేడెక్కుతున్న తరుణంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం సంచలన ప్రకటన చేశారు.నయా ట్రెండ్…విదేశీ ఉద్యోగాల పేరుతో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు చేసిన విశాఖ పోలీసులుఏపీలో 3 రోజులు వర్షాలు ఆంధ్రప్రదేశ్ :వసుధ ఫౌండేషన్ సేవలు అమోఘం.. బిసి ఇందిర రెడ్డి..సేంద్రియ ఎరువుల వాడకం వలన దిగుబడి పెంచుకోవచ్చు – వినూత్న మార్కెట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఓబయ్యనంద్యాల జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చల్లా మధు ఏకగ్రీవ ఎన్నిక…బాబు సూర్యుడి మోసం గ్యారంటీ<br>బనగానపల్లె 12_07_2025, నంద్యాల జిల్లా, ఇది నిజం న్యూస్ ఛానల్క్రీ శే,శ్రీ దేవరగుట్టు దస్తగిరి సాహెబ్ గారి ఆశీస్సులతో ఈ 157 సేవ కార్యక్రమంఅర్ధరాత్రి అక్రమ గ్రావెల్ తవ్వకాలు క్వారీ కూలి వ్యక్తి మృతి మరో కార్మికుడికి గాయాలు <br>వ్యవహారం బయటకు పొక్కకుండా చూస్తున్న నాయకులునందిగామ లో జరిగే జర్నలిస్టుల ప్రదర్శన విజయవంతం ..ఎపి వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ నాయకులు ఆకుల వెంకటనారాయణ<br> నందిగామ

Main Story

Idhi Nijm TV News Updates

బీహార్ ఎన్నికలు వేడెక్కుతున్న తరుణంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం సంచలన ప్రకటన చేశారు.

125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. 125 యూనిట్ల లోపు కరెంటు బిల్లులను చెల్లించనక్కర్లేదని వెల్లడించారు.

నయా ట్రెండ్…విదేశీ ఉద్యోగాల పేరుతో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు చేసిన విశాఖ పోలీసులు

ఉద్యోగాల పేరుతో దక్షిణాసియా దేశాలకు మానవ అక్రమ రవాణా22 మంది నిందితులను అరెస్టు చేసిన విశాఖ పోలీసులు85 మంది అమాయకులను స్వదేశానికి సురక్షితంగా రప్పించామన్న విశాఖ సీపీవిశాఖ పోలీసులు మానవ అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టు చేశారు. ఉద్యోగాల పేరుతో…

ఏపీలో 3 రోజులు వర్షాలు ఆంధ్రప్రదేశ్ :

నేటి నుంచి 3 రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం అల్లూరి, మన్యం, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, కడప, శ్రీసత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి…

వసుధ ఫౌండేషన్ సేవలు అమోఘం.. బిసి ఇందిర రెడ్డి..

జూలై,16. ఇది నిజం న్యూస్ హైదరాబాద్ కు చెందిన వసుధ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మంతెన రామరాజు సహకారం తో ప్రపంచ మరియు తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు టంగుటూరి సీనయ్య ఆధ్వర్యంలో బనగానపల్లె పట్టణంలోని టిడిపి కార్యాలయం…

సేంద్రియ ఎరువుల వాడకం వలన దిగుబడి పెంచుకోవచ్చు – వినూత్న మార్కెట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఓబయ్య

నంద్యాల..ఇది నిజం, న్యూస్,కోవెలకుంట్ల : – పంట సాగులో రసాయనిక ఎరువులు ఆధికంగా వాడడం వల్ల ఆహార ఉత్పత్తులు విషతుల్యం ఆవుతున్నాయి. రసాయన ఎరువులు వాడకం వల్ల క్రమక్రమంగా భూమిలో భూసారం తగ్గిపోయి, పంట దిగుబడులు తగ్గిపోతాయి. మానవ జంతువాళికి ముప్పును…

నంద్యాల జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చల్లా మధు ఏకగ్రీవ ఎన్నిక…

జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమితి పిలుపుమేరకు నంద్యాల నియోజకవర్గం నూతన కమిటీ ఎన్నిక ఆదివారం నంద్యాలలోని రామకృష్ణ పీజీ కళాశాలలో ఘనంగా జరిగింది . జెశాప్ ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు చిరంజీవి అధ్యక్షతన జరిగిన…

బాబు సూర్యుడి మోసం గ్యారంటీ
బనగానపల్లె 12_07_2025, నంద్యాల జిల్లా, ఇది నిజం న్యూస్ ఛానల్

బనగానపల్లె పట్టణం ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు బనగానపల్లె నియోజకవర్గ కార్యకర్తల విస్తృత సమావేశాన్ని నిర్వహించి” బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ” క్యూఆర్ కోడ్ పోస్టర్ ను విడుదల చేసిన బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు.ముఖ్య అతిథులుగా పాల్గొన్న…

క్రీ శే,శ్రీ దేవరగుట్టు దస్తగిరి సాహెబ్ గారి ఆశీస్సులతో ఈ 157 సేవ కార్యక్రమం

భాను స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకుడు లయన్ దనాల రవికాంత్ బాబు ఆధ్వర్యంలో ఈరోజు గురు పౌర్ణమి సందర్భముగా సాయిబాబా గుడి బొమ్మల సత్రం దగ్గర అబాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసిన దాతలు దేవరగుట్టు…

అర్ధరాత్రి అక్రమ గ్రావెల్ తవ్వకాలు క్వారీ కూలి వ్యక్తి మృతి మరో కార్మికుడికి గాయాలు
వ్యవహారం బయటకు పొక్కకుండా చూస్తున్న నాయకులు

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంరాఘవపురం కొండలొ అర్థరాత్రి అక్రమ గ్రావెల్ తవ్వకాల్లో చనిపోయిన కార్మికుని కుటుంబానికి 50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేసింది నందిగామ ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండలం రాఘవపురం గ్రావెల్ అక్రమ త్రవ్వకాల వల్ల చనిపోయిన…

నందిగామ లో జరిగే జర్నలిస్టుల ప్రదర్శన విజయవంతం ..ఎపి వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ నాయకులు ఆకుల వెంకటనారాయణ
నందిగామ

జులై 9వ తేదీన సార్వత్రిక సమ్మెలో భాగంగా నందిగామ లో బుధవారం నందిగామలో జర్నలిస్టుల ప్రదర్శన జయప్రదం అయింది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా నాయకులు ఆకుల వెంకటనారాయణ బుధవారం మీడియా తో మాట్లాడుతూ జర్నలిస్టులు చట్టం వేతన…

You Missed Idhi Nijam TV News Updates

బీహార్ ఎన్నికలు వేడెక్కుతున్న తరుణంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం సంచలన ప్రకటన చేశారు.
నయా ట్రెండ్…విదేశీ ఉద్యోగాల పేరుతో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు చేసిన విశాఖ పోలీసులు
ఏపీలో 3 రోజులు వర్షాలు ఆంధ్రప్రదేశ్ :
వసుధ ఫౌండేషన్ సేవలు అమోఘం.. బిసి ఇందిర రెడ్డి..
సేంద్రియ ఎరువుల వాడకం వలన దిగుబడి పెంచుకోవచ్చు – వినూత్న మార్కెట్  డెవలప్మెంట్ ఆఫీసర్ ఓబయ్య
నంద్యాల జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చల్లా మధు ఏకగ్రీవ ఎన్నిక…