పదో తరగతి ఫలితాల విడుదలకు సిద్దం-టైమ్, వెబ్ సైట్, ఇతర వివరాలివే…!
ఏపీలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం అందరి సహకారంతో విజయవంతంగా పూర్తి చేసింది.ఆ తర్వాత జవాబు పత్రాల మూల్యాకనం, కంప్యూటరీకరణ, ఇతర పనులు కూడా పూర్తి చేసుకొని ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేస్తోంది.…
ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం, కోవెలకుంట్లలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2024 – 25 కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి గారు పాల్గొన్నారు
కోవెలకుంట్ల వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో సన్న, చిన్నకారు రైతులకు రాయితీపై వ్యక్తిగత వ్యవసాయ యంత్ర పరికరాలను మంత్రి గారు స్వయంగా పంపిణీ చేయడం జరిగింది..
ఇది నిజం టీవీ న్యూస్ నందిగామ మండలం
సోమవారం నాడు కొత్త కంచల గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో భక్తజన బృందం గ్రామస్తులు మరియు కూటమి నేతలతో కలిసి పాల్గొన్న ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. నందిగామ మునిసిపల్ చైర్ పర్సన్…
ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ లో సత్తా చాటిన నందిగామ యువకుడు : తమ్మవరకు వెంకట రమణ.
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదు లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఇంటర్నేషనల్ అవార్డు షార్ట్ ఫిలిమ్స్ అంశంలో రెండు విభాగాల్లో వెంకటరమణ 1. బెస్ట్ డైరెక్టర్ అవార్డు మరియు 2. బెస్ట్ షార్ట్ ఫిలిం అవార్డును పొందినాడు. నందిగామ టౌన్…
చందర్లపాడు మండలం
ఎన్టీఆర్ జిల్లా
వేలదికొత్తపాలెం గ్రామంలో ఘనంగా నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు పాల్గొన్నటువంటి నందిగామ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మార్కపొడి రవికుమార్ అలాగే వెలది కొత్తపాలెం టిడిపిసీనియర్ నాయకులు కొల్లి రామారావు టిడిపి నాయకులు కొత్త గిరి కోప్పూర్ ఆనంద గ్రామ…
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు. మా అందరికీ దైవ సమానులు
ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇది నిజం న్యూస్ టీవీ.ఎన్టీఆర్ జిల్లా. నందిగామ : పట్టణం గాంధీ సెంటర్ నందు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుపుట్టినరోజు సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మండల కృష్ణకుమారి…
శనివారం NTA ప్రకటించిన జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాలలో నంద్యాలలోని న్యూక్లియస్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ తమ న్యూక్లియస్ కళాశాలలో చదువుతున్న అనీషా తబస్సుమ్ అత్యధికంగా 99.37 పర్సంటైల్ సాధించింది అని, అదేవిధంగా మరో 7 మంది విద్యార్థులు 90కి పైగా పర్సంటైల్ సాధించారని తెలిపారు. లిఖిత్ 97.62,…
కంచికచర్ల మార్కెట్ యార్డు చైర్మన్ గా నియమితులైన కోగంటి వెంకట సత్యనారాయణ (బాబు) ను అభినందించిన…
విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రభుత్వ విప్ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య… ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ: రాజకీయాల్లో కోగంటి బాబు ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు… ప్రజల కోసం, పార్టీ కోసం నిరంతరం కష్ట పడటం…
నూతన శివాలయానికి భూమి పూజ.
కడప(ఇది నిజం TV న్యూస్) కలసపాడు మండల పరిధిలోని తెల్లపాడు గ్రామంలో దాతల సహకారంతో నూతన శివాలయం నిర్మించడానికి భూమి పూజ నిర్వహించినట్లు దాతలు తెలిపారు. స్థల దాతలు గూడపు రెడ్డి రామిరెడ్డి భార్య కీర్తిశేషులు పుల్లమ్మ వారి కుమారులు కీర్తిశేషులు…
నందిగామమండలం కంచేల గ్రామంలో కల్లాల్లో అరబోసిన ధాన్యాని పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడిన నందిగామ రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీ కే బాలకృష్ణ
డివిజన్ పరిధిలో గల అగ్రికల్చర్ అసిస్టెంట్లు అందరు వారి పరిధిలో గల వరి పంటలకు షెడ్యూలింగ్ చేవలసినదిగా తెలియజేశారు. షెడ్యూలింగ్ చేసిన ధాన్యాని ప్రొక్యూర్ చేసుకునేవిధంగా చూడాలి అని తెలియజేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం కలిపించే మద్దతు ధరకు…