ఎస్సీ కాలనీలకు. మంచినీళ్ళ కరువు
గాలికి వదిలేసిన కాంట్రాక్టర్లు
పట్టించుకోని అధికారులు

ఇది నిజం టీవీ న్యూస్
చందర్లపాడు మండలం
వెలది కొత్తపాలెం గ్రామం
మంచినీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న
ఎస్సీ కాలనీ వాసులు

కేంద్ర రాష్ట్రాలు ప్రవేశపెట్టినటువంటి
ఇంటింటికి మంచినీటి కార్యక్రమం గత నాలుగు నెలలు క్రితం ఇంటింటికి కులాయి కనెక్షన్ అయినది
చుక్క నీరు కూడా రావట్లేదు
దీని వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
ఇదివరకు బజార్ కి పంపులు ఉండేవి
వాటి దగ్గరికి వెళ్లి నీళ్లు పట్టుకునే వాళ్ళు
కానీ ఇప్పుడు ఆ పంపులు తీసేసి నారు
ఇప్పుడు నీళ్ల కోసం ట్యాంక్ వద్దకు వెళ్ళవలసి వస్తున్నది
బైకులు ఉన్నవాళ్లు డబ్బాలతో నీళ్లు నింపుకొని వస్తున్నారు
వృద్ధులు ఒంటరి మహిళలు
నీళ్ల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు

కావునఈ మంచినీటి సమస్యను అధికారులు కాంట్రాక్టు త్వరగా తాగునీటి సమస్యను వెంటనే స్పందించి మంచి నీటిని విడుదల చేయవలసిందిగా గ్రామ ప్రజలు కోరడమైనది.

  • Related Posts

    చందాల శ్రీనివాసరావు ని పరామర్శించిన డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గారు.

    ఇది నిజం టీవీ న్యూస్ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం మునగాలపల్లి గ్రామం లో అనారోగ్యం తో బాధపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చందల శ్రీను ను వారి నివాసనికి వెళ్లి ఆరోగ్యపరిస్థితిని పరిశీలించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన నందిగామ మాజీ…

    పదో తరగతి ఫలితాల విడుదలకు సిద్దం-టైమ్, వెబ్ సైట్, ఇతర వివరాలివే…!

    ఏపీలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం అందరి సహకారంతో విజయవంతంగా పూర్తి చేసింది.ఆ తర్వాత జవాబు పత్రాల మూల్యాకనం, కంప్యూటరీకరణ, ఇతర పనులు కూడా పూర్తి చేసుకొని ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేస్తోంది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Idhi Nijam TV News Updates

    మద్యం మత్తులో భార్య అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు..

    మద్యం మత్తులో భార్య అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు..

    చందాల శ్రీనివాసరావు ని పరామర్శించిన డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గారు.

    చందాల శ్రీనివాసరావు ని పరామర్శించిన డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గారు.

    ఎస్సీ కాలనీలకు. మంచినీళ్ళ కరువు
    గాలికి వదిలేసిన కాంట్రాక్టర్లు
    పట్టించుకోని అధికారులు

    ఎస్సీ కాలనీలకు. మంచినీళ్ళ కరువు<br> గాలికి వదిలేసిన కాంట్రాక్టర్లు<br> పట్టించుకోని అధికారులు

    పదో తరగతి ఫలితాల విడుదలకు సిద్దం-టైమ్, వెబ్ సైట్, ఇతర వివరాలివే…!

    పదో తరగతి ఫలితాల విడుదలకు సిద్దం-టైమ్, వెబ్ సైట్, ఇతర వివరాలివే…!

    ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం, కోవెలకుంట్లలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2024 – 25 కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి గారు పాల్గొన్నారు

    ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం, కోవెలకుంట్లలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2024 – 25 కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి గారు పాల్గొన్నారు

    ఇది నిజం టీవీ న్యూస్ నందిగామ మండలం

    ఇది నిజం టీవీ న్యూస్ నందిగామ మండలం