ఆల్ టైమ్ రికార్డుకు బంగారం ధరలు.

పసిడి ధరలు వరుసగా మూడోరోజు భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో నేడు 22క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.1200 పెరిగి.. రూ.77,300గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.1310 పెరిగి రూ.84,330 గా ఉంది. బడ్జెట్ ప్రవేశానికి ముందు…

నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.

నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం పలు ప్రాజెక్టులకు నిధులు, కొత్త పథకాలపై చర్చించే అవకాశంకొత్త ఏడాదిలో కేంద్ర కేబినెట్ తొలి భేటీ

వచ్చే ఏడాదిలో 4 గ్రహణాలు.. భారత్లో ఒక్కటే!

వచ్చే ఏడాదిలో 4 గహణాలు ఏర్పడనున్నాయని జివాజీ అబ్జర్వేటరీ సూపరింటెండెంట్ డా. రాజేంద్ర ప్రకాశ్ గుప్తా వెల్లడించారు. 2 సూర్య గ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. అయితే భారత్లో కేవలం ఒక్కటే కనిపిస్తుందని తెలిపారు. సెప్టెంబరు 7 లేదా 8న…

శ్రీహరికోటలోని షార్‌ నుంచి PSLV-C60 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ఆదివారం ప్రారంభం కానుంది.

ప్రయోగానికి 25 గంటల ముందు అంటే రాత్రి 8.58 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. రాకెట్‌ నాలుగు దశలతోపాటు ఉపగ్రహాల అనుసంధాన పనులను ఇప్పటికే పూర్తి చేశారు. ఈ రాకెట్‌ ద్వారా స్పేస్‌ డాకింగ్‌కు చెందిన స్పాడెక్స్‌…

క్యాబేజీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

క్యాబేజీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు మన రోజువారి ఆహారంలో తప్పనిసరిగా ఆకుకూరలు, కూరగాయలు ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. అలాగే, అన్ని కూరగాయలతో పాటు క్యాబేజీని కూడా తప్పనిసరిగా తినమని చెబుతుంటారుక్యాబేజీలో ఉండే పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే…

ఇక సెలవు…దేశ మాజీ ప్రధాని మన్మోహనడి శకం

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ (92) అస్తమయం.. ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, వాణిజ్య మంత్రిత్వశాఖ సలహాదారుగా, ఆర్థికశాఖ ప్రధాన సలహాదారుగా, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం ఛైర్మన్‌గా, ఆర్బీఐ గవర్నర్‌గా, ప్రధాని సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిటీ చైర్మన్‌…

కేవలం రూ.50 చెల్లిస్తే చాలు మీ ఇంటికే కొత్త పాన్ కార్డ్*రూ.50 వేల కంటే ఎక్కువ లావాదేవీలు,

కేవలం రూ.50 చెల్లిస్తే చాలు మీ ఇంటికే కొత్త పాన్ కార్డ్ రూ.50 వేల కంటే ఎక్కువ లావాదేవీలు, ఐటీఆర్ దాఖలు, బ్యాంక్ డిపాజిట్లకు పాన్ తప్పనిసరి. అయితే మీరు క్యూఆర్ కోడ్‌తో ఉండే కొత్త పాన్ కార్డు పొందాలనుకుంటే ఈజీగా…

గగన్‌యాన్‌లో భాగంగా నిర్వహించనున్న మొదటి మానవరహిత ప్రయోగానికి ఇస్రో శ్రీకారం

గగన్‌యాన్‌లో భాగంగా నిర్వహించనున్న మొదటి మానవరహిత ప్రయోగానికి ఇస్రో శ్రీకారం చుట్టింది. హ్యూమన్‌ రేటెడ్‌ లాంచ్‌ వెహికల్‌ మార్క్‌-3 అనుసంధాన పనులను తిరుపతి జిల్లా శ్రీహరికోటలో భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో ప్రారంభించినట్లు ఆ సంస్థ ప్రకటించింది.

ఇకపై ఈ కాయిన్స్ కనిపించవు..!*

RBI కీలక నిర్ణయం తీసుకుంది. పాత రూ. 5 కాయిన్స్ స్థానంలో కొత్త కాయిన్ను తీసుకొస్తున్నాయి. బంగ్లాదేశ్లో మందం ఎక్కువగా ఉన్న ఒక్క పాత 5 రూపాయాల కాయిన్ను కరిగిస్తే 4 నుంచి 5 బ్లేడ్లను తయారు చేస్తున్నారు. ఒక్కో బ్లేడ్…

దేశ ఐక్యత మా ప్రాధాన్యత.. అందుకే ఆర్టికల్ 370 రద్దు చేశాంః ప్రధాని మోదీ

ఇందిరా గాంధీ తన కుర్చీని కాపాడుకోవడానికి ఎమర్జెన్సీ విధించారని, రాజ్యాంగాన్ని గొంతు నొక్కడమే కాకుండా 39వ రాజ్యాంగ సవరణ కూడా చేశారని ప్రధాని మోదీ అన్నారు. అంతకు ముందు రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చాలని పండిట్ నెహ్రూ 1951లో ముఖ్యమంత్రులకు లేఖ…

You Missed Idhi Nijam TV News Updates

విలేకరుల భద్రతకు, రక్షణకు చట్టపరమైన భద్రత కల్పిస్తామన్న నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్
శాంతి భద్రతలకు రాజిపడకుండా పనిచేస్తాం
పెన్షన్ ఇచ్చి ఆదుకోండి సారు చాకలి నరసింహ
ఘనంగా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు లో పాల్గొన్న వీరుల్లపాడు ఎస్సై అనిల్
భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ జాతికి అందించిన సేవలు చిరస్మరణీయమని ఆంధ్రప్రదేశ్ దామోదర సంజీవయ్య సేవ సమితి పేర్కొన్నారు
రష్మికలా మారిన యాంకర్.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!