ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం

అమరావతి :

ఏపీ రాష్ట్రంలో 53 బార్ల వేలం కోసం ఏపీ ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది.

నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు.

ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.

ఈ నెల 24న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ వేలం నిర్వహిస్తారు.

ఎంపికైన వారికి అధికారులు లైసెన్సులు జారీ చేయనున్నారు.

  • Related Posts

    చందాల శ్రీనివాసరావు ని పరామర్శించిన డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గారు.

    ఇది నిజం టీవీ న్యూస్ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం మునగాలపల్లి గ్రామం లో అనారోగ్యం తో బాధపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చందల శ్రీను ను వారి నివాసనికి వెళ్లి ఆరోగ్యపరిస్థితిని పరిశీలించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన నందిగామ మాజీ…

    ఎస్సీ కాలనీలకు. మంచినీళ్ళ కరువు
    గాలికి వదిలేసిన కాంట్రాక్టర్లు
    పట్టించుకోని అధికారులు

    ఇది నిజం టీవీ న్యూస్చందర్లపాడు మండలం వెలది కొత్తపాలెం గ్రామం మంచినీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఎస్సీ కాలనీ వాసులు కేంద్ర రాష్ట్రాలు ప్రవేశపెట్టినటువంటి ఇంటింటికి మంచినీటి కార్యక్రమం గత నాలుగు నెలలు క్రితం ఇంటింటికి కులాయి కనెక్షన్ అయినది…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Idhi Nijam TV News Updates

    మద్యం మత్తులో భార్య అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు..

    మద్యం మత్తులో భార్య అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు..

    చందాల శ్రీనివాసరావు ని పరామర్శించిన డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గారు.

    చందాల శ్రీనివాసరావు ని పరామర్శించిన డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గారు.

    ఎస్సీ కాలనీలకు. మంచినీళ్ళ కరువు
    గాలికి వదిలేసిన కాంట్రాక్టర్లు
    పట్టించుకోని అధికారులు

    ఎస్సీ కాలనీలకు. మంచినీళ్ళ కరువు<br> గాలికి వదిలేసిన కాంట్రాక్టర్లు<br> పట్టించుకోని అధికారులు

    పదో తరగతి ఫలితాల విడుదలకు సిద్దం-టైమ్, వెబ్ సైట్, ఇతర వివరాలివే…!

    పదో తరగతి ఫలితాల విడుదలకు సిద్దం-టైమ్, వెబ్ సైట్, ఇతర వివరాలివే…!

    ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం, కోవెలకుంట్లలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2024 – 25 కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి గారు పాల్గొన్నారు

    ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం, కోవెలకుంట్లలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2024 – 25 కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి గారు పాల్గొన్నారు

    ఇది నిజం టీవీ న్యూస్ నందిగామ మండలం

    ఇది నిజం టీవీ న్యూస్ నందిగామ మండలం