ఇకపై ఈ కాయిన్స్ కనిపించవు..!*

RBI కీలక నిర్ణయం తీసుకుంది. పాత రూ. 5 కాయిన్స్ స్థానంలో కొత్త కాయిన్ను తీసుకొస్తున్నాయి.

బంగ్లాదేశ్లో మందం ఎక్కువగా ఉన్న ఒక్క పాత 5 రూపాయాల కాయిన్ను కరిగిస్తే 4 నుంచి 5 బ్లేడ్లను తయారు చేస్తున్నారు.

ఒక్కో బ్లేడ్ ధర రూ. 2 వేసుకున్నా రూ.5 కాయిన్తో రూ. 10 సంపాదిస్తున్నారు.

దీంతో భారత్ నుంచి బంగ్లాదేశ్ కు రూ. 5 కాయిన్స్ స్మగ్లింగ్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు.

  • Related Posts

    ఆల్ టైమ్ రికార్డుకు బంగారం ధరలు.

    పసిడి ధరలు వరుసగా మూడోరోజు భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో నేడు 22క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.1200 పెరిగి.. రూ.77,300గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.1310 పెరిగి రూ.84,330 గా ఉంది. బడ్జెట్ ప్రవేశానికి ముందు…

    నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.

    నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం పలు ప్రాజెక్టులకు నిధులు, కొత్త పథకాలపై చర్చించే అవకాశంకొత్త ఏడాదిలో కేంద్ర కేబినెట్ తొలి భేటీ

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Idhi Nijam TV News Updates

    కంచికచర్ల మార్కెట్ యార్డు చైర్మన్ గా నియమితులైన కోగంటి వెంకట సత్యనారాయణ (బాబు) ను అభినందించిన…

    కంచికచర్ల మార్కెట్ యార్డు చైర్మన్ గా నియమితులైన కోగంటి వెంకట సత్యనారాయణ (బాబు) ను అభినందించిన…

    నూతన శివాలయానికి భూమి పూజ.

    నూతన శివాలయానికి భూమి పూజ.

    నందిగామమండలం కంచేల గ్రామంలో కల్లాల్లో అరబోసిన ధాన్యాని పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడిన నందిగామ రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీ కే బాలకృష్ణ

    నందిగామమండలం కంచేల గ్రామంలో కల్లాల్లో అరబోసిన ధాన్యాని పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడిన నందిగామ రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీ కే బాలకృష్ణ

    చందర్లపాడు మండలం. వెలది కొత్తపాలెం గ్రామం

    చందర్లపాడు మండలం. వెలది కొత్తపాలెం గ్రామం

    బీదలకు ఆకలి తీర్చడమే భాను సంస్థ లక్ష్యం :లయన్ దనాల రవికాంత్ బాబు

    బీదలకు ఆకలి తీర్చడమే భాను సంస్థ లక్ష్యం :లయన్ దనాల రవికాంత్ బాబు

    నాగార్జునసాగర్ ఎడమ కాలువ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోట వీరబాబు

    నాగార్జునసాగర్ ఎడమ కాలువ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోట వీరబాబు