సోమవారం. ఉదయం.9.00 గంటలకు. బనగానపల్లె. పట్టణం. పాణ్యం. రోడ్డు వద్ద నూతన రింగ్ రోడ్డు భూమి పూజ.

సోమవారం. ఉదయం.9.00 గంటలకు. బనగానపల్లె. పట్టణం. పాణ్యం. రోడ్డు వద్ద నూతన రింగ్ రోడ్డు భూమి పూజ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఈరోజు మన ప్రియతమమంత్రి BC జనార్ధన్ రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్డు కోసం చేసిన భూమి పూజ కార్యక్రమం అధికారులు అభిమానులు నాయకులు కార్యకర్తల మధ్యలో చాలా ఆహ్లాదంగా జరిగింది ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల వ్యవధిలోనే ప్రజలకు అత్యంత అవసరమైన రింగ్ రోడ్డు కోసం కృషి చేయడం హర్షించదగ్గ విషయం అలాగే ఆర్టీసీ బస్టాండులో ప్రజా సౌకర్య నిమిత్తము రెండు బస్సులను కూడా ఓపెనింగ్ చేయడం జరిగినది,, ఇది నిజం న్యూస్, ఛానల్,, రిపోర్టర్ శ్రీనివాసులు

  • Related Posts

    ఇది నిజం టీవీ న్యూస్
    చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా.

    గొల్లపూడి : మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు స్వగృహమునందు సోమవారం నాడు వారి కుమారుడు నూతన వరుడు దేవినేని నిహార్ ను కుటుంబ సభ్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్…

    ప్రతి కార్యకర్తకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది.

    ఇది నిజం టీవీ న్యూస్ నందిగామ మండలం ఎన్టీఆర్ జిల్లా. కష్టకాలంలో పార్టీ అండగా నిలిచిన వారికి రానున్న జగనన్న 2.0 లో ప్రాధాన్యత ఉంటుంది.- డాక్టర్ మొండితోక జగన్మోహనరావు నందిగామ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ పార్టీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Idhi Nijam TV News Updates

    ఇది నిజం టీవీ న్యూస్
    చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా.

    ఇది నిజం టీవీ న్యూస్ <br> చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా.

    ప్రతి కార్యకర్తకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది.

    ప్రతి కార్యకర్తకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది.

    ప్రపంచ దేశాలలో అమరావతి పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది.

    ప్రపంచ దేశాలలో అమరావతి పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది.

    తిమ్మాపురం చెరువు నుంచి ఎర్ర మట్టిని (గ్రావెల్)అక్రమంగా తరలిస్తున్న వైనం

    తిమ్మాపురం చెరువు నుంచి ఎర్ర మట్టిని (గ్రావెల్)అక్రమంగా  తరలిస్తున్న వైనం