నంద్యాల జిల్లా సంజామల మండలం రెడ్డిపల్లి గ్రామంలో 8వ ఆరాధన మహోత్సవాలు.
రెడ్డిపల్లి గ్రామంలో 8 సంవత్సరాలుగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మరియు శ్రీ అవధూత కాశి నాయన ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి ఆదివారం వేకు జామున నుంచి ఆరాధన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ యొక్క కార్యక్రమంలో శిక్షణ పొందిన మహిళలు పలువురు చిన్నారులు…
మరో అల్పపీడనమా.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఎందుకో ఏమో తెలీదు.. ఈ ఏడాది ఆంధ్రాను అల్పపీడనాలు, తుఫాన్లు వెంటాడుతున్నాయి. ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తాజాగా మరో బాంబ్ పేల్చింది వెదర్ డిపార్ట్మెంట్… దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా శనివారం నాటికి…
పుష్ప 3లో విజయ్ దేవరకొండ.. రష్మిక మందన్న ఏమన్నదంటే
పుష్ప 2 థియేటర్స్ లో దూసుకుపోతుంది. ఇప్పటికే భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే ఆరు రోజుల్లోనే 1000కోట్లు వసూల్ చేసింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 1067 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.అల్లు అర్జు నటించిన ‘పుష్ప 2 ది…
IPL వద్దంది, PSL భరించలేం అంటోంది!.. లీగ్స్ లో ఆటకు నోచుకోని స్టార్ ప్లేయర్లు
ఇటీవల IPL 2025 మెగా వేలంలో భారీ స్థాయి ఆటగాళ్లలో కొందరు అమ్ముడుపోకపోవడం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, జానీ బెయిర్స్టో, ఆదిల్ రషీద్ వంటి స్టార్ ప్లేయర్లు వేలంలో కొనుగోలు చేయబడకుండా…
ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి అనుమానాస్పద మృతి.. ఆరోపణలు చేసిన 3 నెలలకే విగతజీవిగా! ఇంతకీ హత్యా? ఆత్మహత్యా?
చాట్ జీపీటీ సురక్షితం కాదని ఆరోపణలు చేసిన 3 నెలలకే ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. దీనిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో అతడిది హత్యా.. ఆత్మహత్యా? అనే చర్ఛ ముమ్మరంగా సాగుతుంది. అసలేం…
దేశ ఐక్యత మా ప్రాధాన్యత.. అందుకే ఆర్టికల్ 370 రద్దు చేశాంః ప్రధాని మోదీ
ఇందిరా గాంధీ తన కుర్చీని కాపాడుకోవడానికి ఎమర్జెన్సీ విధించారని, రాజ్యాంగాన్ని గొంతు నొక్కడమే కాకుండా 39వ రాజ్యాంగ సవరణ కూడా చేశారని ప్రధాని మోదీ అన్నారు. అంతకు ముందు రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చాలని పండిట్ నెహ్రూ 1951లో ముఖ్యమంత్రులకు లేఖ…
విద్యార్థుల మీద ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదు.. ఓ పెట్టుబడిః రేవంత్ రెడ్డి
తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లతోపాటు సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో కామన్ డైట్ మెనూ ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.రంగారెడ్డి జిల్లా చిలుకూరులో స్కూళ్లు, హాస్టల్స్లో కామన్ డైట్ ప్రారంభించిన తెలంగాణ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. గురుకులాల్లో విద్యార్థులకు సరికొత్త…
క్త కన్నప్ప మావాడే అంటూ కొట్టుకుంటున్న తమిళ, కన్నడిగులు.. కడప జిల్లా వాసి అంటున్న చరిత్రకారులు
పరమ శివునికి గొప్ప భక్తుడు ఎవరంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చే పేరు భక్త కన్నప్ప… అయితే ఆ భక్త కన్నప్ప జన్మస్థలంపై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు. కనిపిస్తున్న ప్రత్యేక ఆధారాల ద్వారా భక్త కన్నప్ప జన్మస్థలం ఉమ్మడి…
శ్రీవారి భక్తులకు అలెర్ట్.. వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్తున్నారా.. ఇవి తప్పనిసరన్న టీటీడీ
ధనుర్మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. తెలుగు వారు ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా కూడా జరుపుకుంటారు. విష్ణు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి పండుగను అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈరోజున ఉత్తర ద్వారం ద్వారా వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు.…
అల్లు అర్జున్ను ఫోన్లో పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు చావు బ్రతుకుల మధ్య హాస్పటల్ లో ఉన్నాడు.ఉదయం నుంచి చాలా మంది సెలబ్రెటీలు అల్లు…