ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
అమరావతి : ఏపీ రాష్ట్రంలో 53 బార్ల వేలం కోసం ఏపీ ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల…
మంత్రికి ఘన స్వాగతం పలికిన శెట్టిపల్లె గ్రామ ప్రజలు
మంత్రిని కలిసేందుకు భారీగా తరలివచ్చిన సంబేపల్లి మండల ప్రజలు సంబేపల్లి, డిసెంబర్ 17:- రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంబేపల్లి మండలం శెట్టిపల్లె గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్యులకు…
రాష్టప్రతికి ఘనస్వాగతం
గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు,స్వాగతం పలికిన, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్…
నంద్యాల లో మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ , హాస్యనటుడు పద్మశ్రీ బ్రహ్మానందం
నంద్యాల పట్టణ శివారులో ఉన్న ఎస్ డి ఆర్ వరల్డ్ స్కూల్, ఆకాంక్ష జూనియర్ కాలేజ్ యొక్క దశమ వార్షికోత్సవ వేడుకలు ఘనముగా కన్నుల విందుగా విజయవంతముగా జరిగాయి ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ…
పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేయాలి
పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేయాలని, జీవో నెంబర్ 77 రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ సర్కిల్ నందుధర్నా నిర్వహించడం జరిగిందని ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ధనుంజయ్ తెలిపారు.…
ఘనంగా భూమా శోభా నాగిరెడ్డి గారి జయంతి వేడుకలు
.ఈరోజు మన ప్రియతమ నాయకురాలు మాజీ శాసనసభ్యులు భూమా శోభనాగిరెడ్డి గారి జయంతి సందర్భంగా ఆళ్లగడ్డ లోని భూమా శోభ ఘాట్ నందు శోభానాగిరెడ్డి గారి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించన నంద్యాల నియోజకవర్గ టిడిపి మాజీ ఎమ్మెల్యే…
నంద్యాల జిల్లా సంజామల మండలం రెడ్డిపల్లి గ్రామంలో 8వ ఆరాధన మహోత్సవాలు.
రెడ్డిపల్లి గ్రామంలో 8 సంవత్సరాలుగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మరియు శ్రీ అవధూత కాశి నాయన ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి ఆదివారం వేకు జామున నుంచి ఆరాధన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ యొక్క కార్యక్రమంలో శిక్షణ పొందిన మహిళలు పలువురు చిన్నారులు…
మరో అల్పపీడనమా.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఎందుకో ఏమో తెలీదు.. ఈ ఏడాది ఆంధ్రాను అల్పపీడనాలు, తుఫాన్లు వెంటాడుతున్నాయి. ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తాజాగా మరో బాంబ్ పేల్చింది వెదర్ డిపార్ట్మెంట్… దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా శనివారం నాటికి…
అల్లు అర్జున్ను ఫోన్లో పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు చావు బ్రతుకుల మధ్య హాస్పటల్ లో ఉన్నాడు.ఉదయం నుంచి చాలా మంది సెలబ్రెటీలు అల్లు…